న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి ఎక్కవ సీట్లు, పడిపోయిన కాంగ్రెస్, పెరగని జేడీఎస్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు వెల్లడిస్తుండటం గమనార్హం. కొన్ని సంస్థలు బీజేపీ, కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నప్పటికీ.. ఈ రెండు పార్టీలకు జేడీఎస్ మద్దతే కీలకం కానుందని దాదాపు అన్ని సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
న్యూస్ నేషన్ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
బీజేపీ: 105-109
కాంగ్రెస్: 71-75
జేడీఎస్: 36-40
ఇతరులు: 2-3 స్థానాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొంది.

2019 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. జేడీఎస్ కూడా తనవంతుగా ప్రచారాన్ని విస్తృతంగానే నిర్వహించింది. అసలైన ఫలితాల కోసం మాత్రం మే 15 వరకు వేచిచూడాల్సిందే.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications