ఇండియా టుడే - యాక్సి మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కర్నాటకలో కాంగ్రెస్కు 118, బీజేపీకి 92
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. సమయం దాటిన తర్వాత క్యూలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న కర్నాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్పై అందరి దృష్టి పడింది. ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఓటింగ్ సమయం పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయకూడదు. ఈ నేపథ్యంలో ఓటింగ్ పూర్తయ్యాక ఛానల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చాయి.

కర్నాటకలో సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్ జరిగింది. మొత్తంగా 70 శాతం దాటవచ్చు. సాయంత్రం వరకు రామనగరలో 84 శాతం, బెంగళూరు అర్బన్లో 44 శాతం ఓటింగ్ నమోదయింది.
ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకటి రం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్ పార్టీ - 106-118
భారతీయ జనతా పార్టీ - 79-92
జేడీఎస్ - 22-30
ఇతరులు - 1-4
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications