కేజ్రీవాల్కు షాక్, ఏఏపీలో ముసలం: కుమార్ విశ్వాస్ కంటతడి
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ కంటతడి పెట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ కంటతడి పెట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కావాలని కానీ, పార్టీ అధ్యక్ష పదవి కావాలని కానీ లేదని చెప్పారు. అయితే పార్టీలో నేతలు తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి తొలగిస్తారా అని నిలదీశారు. తన వీడియో వియ్ ది నేషన్ పైన తాను ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదన్నారు.
తాను బీజేపీ, ఆరెస్సెస్ ఏజెంటులో వ్యవహరిస్తున్నానని ఏఏపీ నేత అమానుతుల్లా ఖాన్ ఆరోపించడంపై కుమార్ విశ్వాస్ నొచ్చుకున్నారు. అమానతుల్లా ఖాన్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications