వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా వదలని లలిత్ మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో రాజకీయాలను హీటెక్కిస్తోంది. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వసుంధర రాజే, సుష్మా స్వారాజ్‌లను వివాదంలోకి లాగి బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టారు.

ఇప్పుడు బ్రిటిష్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లను కూడా ఉపయోగించుకొని యూకే హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందినట్లు ది సండే టైమ్స్ వెల్లడించింది.

Lalit Modi used British royal names for travel papers: Report

క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని లలిత్ మోడీ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్లు తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే లలిత్ మోడీ ఆండ్రూను కలిశారని వెల్లడించింది.

లలిత్ మోడీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్లు అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేష్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్ వార్తలు రావడంతో భారత్‌లో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది.

English summary
Lalit Modi used British royal names for travel papers: Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X