యూపీలో కాస్తా తగ్గినా.. భారీగా బలపడ్డ ఎన్డీయే.. ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కూడా ముగిసింది. దేశవ్యాప్తంగా 542 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. తమిళనాడులోని వెల్లూరు లోక్సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ క్రమంలో ఎగ్జిట్ పోల్స్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తి సహజమే అయినప్పటికీ.. గతంలో కొన్నిసార్లు వాటికి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భాలున్నాయి.

READ MORE












Click it and Unblock the Notifications