Lovers: ఒకే దేశం, ఒకే ఇల్లు, ఒకే బెడ్, కట్ చేస్తే ?, ఎందుకు ఉన్నారు ?, ఏం చేశారు ? !
బెంగళూరు: యువతి, యువకుడు ఒకే దేశం నుండి రావడంతో పరిచయం అయ్యింది. కొంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో యువతి, యువకుడు నివాసం ఉండేవారు. తరువాత ఇద్దరూ ఒకే ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఒకే ఇంటిలో ఉంటున్న యువతి, యువకుడు సహజీవనం చేశారు. ఒకే దేశం నుంచి వచ్చిన యువతి, యువకుడు ఒకే ఇల్లు తీసుకుని నివాసం ఉన్నారు. అంత వరకు భాగానే ఉన్నా తరువాత ఇద్దరూ అదే ఇంటిలో సహ.జీవనం చేశారు. రానురాను ఇద్దరి మద్య గొడవలు మొదలై,నాయి. కట్ చేస్తే ఒకరు హత్యకు గురికావడంతో కథ మారిపోయింది.
నేపాల్ టూ బెంగళూరు
ఇంతవరకు బాగానే ఉన్నా ఒకరు హత్యకు గురికావడంతో కథ మలుపు తిరిగింది. నేపాల్ కు చెందిన సంతోస్ దామి (27) అనే యువకుడు ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నాడు. నేపాల్ కు చెందిన క్రిష్ణకుమారి అలియాస్ కుమారి (24) అనే యువతి బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నది.
హ్యాపీగా తిరిగేశారు
నేపాల్ కు చెందిన క్రిష్ణకుమారి, సంతోష్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో క్రిష్ణకుమారి, సంతోష్ నివాసం ఉండేవారు. తరువాత బెంగళూరులోని రామమూర్తి నగర్ లో క్రిష్ణకుమారి, సంతోష్ ఒకే ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా క్రిష్ణకుమారి, సంతోష్ ఇంటి నుంచి బయటకు వెళ్లి హ్యాపీగా తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.
సహజీవనం..... క్లైమాక్స్ లో హత్య
పెళ్లి కాకుండానే క్రిష్ణకుమారి, సంతోష్ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ప్రియుడు సంతోష్ కు అతని ప్రియురాలు క్రిష్ణకుమారి మీద అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో కొంతకాలంగా క్రిష్ణకుమారి, సంతోష్ ల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను క్రిష్ణకుమారి, సంతోష్ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మొదలు పెట్టారు. సహనం కోల్పోయిన సంతోష్ అతని ప్రియురాలు క్రిష్ణకుమారిని దారుణంగా హత్య చేశాడు. ప్రియురాలిని హత్య చేసిన సంతోష్ తప్పించుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయాడు.