నవరాత్రుల్లో అశ్లీల నృత్యాలు?: ఇరువర్గాల మధ్య దాడులు, కర్రలతో కొట్టుకున్నారు
భోపాల్: దసరా నవరాత్రుల సందర్భంగా ఇరువర్గాల మధ్య దాడులు చోటు చేసుకోవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆదివారం నాడు నవరాత్రి వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య లాఠీలతో పోట్లాట జరిగింది. ఆ తర్వాత ఈ దాడులు ఇతర ప్రాంతాలకు కూడా పాకాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్కు 200 కిలోమీటర్ల దూరంలోని అగర్ జిల్లా కంకర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాల వారు తమపై దాడి చేశారని గ్రామంలోని దళిత సంఘాల సభ్యులు తెలిపారు.

గర్బా ఫంక్షన్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల నృత్యంపై వాదనతో గొడవ ప్రారంభమైందని మరో వర్గం వెల్లడించింది.
"ఒక పాట-నృత్య కార్యక్రమం గొడవకు దారితీసింది, అది గొడవకు దారితీసింది. మేము రెండు వైపుల నుంచి ఫిర్యాదులను నమోదు చేశాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, అని సీనియర్ పోలీసు అధికారి నవల్ సింగ్ సిసోడియా తెలిపారు.
'కర్రలతో దాడులు చేసుకున్నారు. మేము పరిశీలిస్తున్న వీడియోలు ఉన్నాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' అని సదరు అధికారి తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications