దినకరన్ కు ఎగ్మోర్ కోర్టు నోటీసులు, కారణమిదే!
అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
చెన్నై:అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కు మద్రాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆర్ కె నగర్ ఉప ఎన్నికల బరిలో బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పంపిణీచేశారనే ఆరోపణలతో ఈ ఉప ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

మరో వైపు ఫెరా నిబంధనలను ఉల్లంఘించారని దినకరన్ కు మద్రాస్ కోర్టు గురువారం నాడు నోటీసులు జారీచేసింది.ఈ నెల 18, 19 తేదిల్లో కోర్టుకు హజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఆర్ కె నగర్ ఉప ఎన్నికల నామినేషన్ స్కృూట్నీ సమయంలో కూడ ఫెరా నిబంధనలను దినకరన్ ఉల్లంఘించారని డిఎంకె, పన్నీర్ సెల్వం గ్రూపులు దినకరన్ పై ఫిర్యాదు చేశాయి.అయితే ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆయన నామినేషన్ సక్రమమేనని ఎన్నికల అధికారి ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications