రూ.15వేలకు ఎకరం, పలుకుతోంది రూ.20 లక్షలు: నీరవ్ మోడీకి మహా రైతుల షాక్
ముంబై: నీరవ్ మోడీ గతంలో తీసుకున్న తమ పొలాలను మహారాష్ట్ర రైతులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిన నీరవ్ విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే.
అతనికి ఇప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రైతులు షాకిచ్చారు. గతంలో రైతుల దగ్గర నుంచి అతనికి చెందిన ఫైవ్ స్టార్ కంపెనీ పొలాలు తీసుకుంది. వాటిని రైతులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ రేటు కంటే తమకు తక్కువ డబ్బు చెల్లించారని, అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

దాదాపు 200 మంది రైతులు ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లుగా జాతీయ జెండాలను పాతిపెట్టారు. త్వరలో 125 ఎకరాల స్థలంలో పంట సాగు చేపడతామన్నారు. ఇక్కడ ప్రభుత్వ ధర రూ.20 లక్షలు పలుకుతుంటే తమ నుంచి రూ.15వేలకు తీసుకున్నారని కొందరు ఆరోపించారు
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications