రూ.15వేలకు ఎకరం, పలుకుతోంది రూ.20 లక్షలు: నీరవ్ మోడీకి మహా రైతుల షాక్

ముంబై: నీరవ్ మోడీ గతంలో తీసుకున్న తమ పొలాలను మహారాష్ట్ర రైతులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిన నీరవ్ విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే.

అతనికి ఇప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రైతులు షాకిచ్చారు. గతంలో రైతుల దగ్గర నుంచి అతనికి చెందిన ఫైవ్ స్టార్ కంపెనీ పొలాలు తీసుకుంది. వాటిని రైతులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ రేటు కంటే తమకు తక్కువ డబ్బు చెల్లించారని, అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

 Maharashtra Farmers Reclaim Land Bought By Nirav Modi Firm

దాదాపు 200 మంది రైతులు ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లుగా జాతీయ జెండాలను పాతిపెట్టారు. త్వరలో 125 ఎకరాల స్థలంలో పంట సాగు చేపడతామన్నారు. ఇక్కడ ప్రభుత్వ ధర రూ.20 లక్షలు పలుకుతుంటే తమ నుంచి రూ.15వేలకు తీసుకున్నారని కొందరు ఆరోపించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+