కేరళలో గాంధీ విగ్రహం ధ్వంసం: తమిళనాడులో అంబేడ్కర్ విగ్రహానికి అవమానం..
Recommended Video

తిరువనంతపురం: త్రిపురలో 'లెనిన్' విగ్రహంతో మొదలైన విగ్రహాల కూల్చివేతకు తెరపడటం లేదు. తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి గంటలు గడవకముందే.. కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
కేరళ కన్నూరు జిల్లాలోని తలైపెరంబులో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గాంధీ కళ్లజోడుతో పాటు, మెడలోని దండను వారు ధ్వంసం చేసినట్టు చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ విగ్రహం ధ్వంసం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని తాము భావించడం లేదని, దీన్ని మరో కోణంలో చూడాలని పోలీసులు పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే, తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తిరుఒట్టియూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అవమానించారు. విగ్రహంపై ఎర్ర రంగు పోసి పారిపోయారు. గత రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా, గడిచిన 60గంటల్లో ఐదు రాష్ట్రాల్లో దాదాపు 6విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఇందులో లెనిన్, అంబేడ్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ,గాంధీ,పెరియార్ ల విగ్రహాలు ఉన్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications