బుల్లెట్లతో పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం, అడ్డుకున్న భద్రతా సిబ్బంది..
ప్రజాస్వామ్య భారతదేశంలో దేవాలయం పార్లమెంట్. ఇక్కడే చట్టాలు చేసి అమలు పరుస్తారు. పార్లమెంట్లోకి ఎంపీలు సహా పాస్ ఉన్న వారిని కూడా అనుమతిస్తారు. అయితే గురువారం పార్లమెంట్లోకి ఒకతను వచ్చాడు. కానీ తన పర్సులో బుల్లెట్లు ఉన్న విషయం మరచిపోయాడు. దీంతో సిబ్బంది చెక్ చేయగా.. బుల్లెట్లు కనిపించాయి. వెంటనే అతనిని సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కి చెందిన షబీర్ ఖాన్ కుమారుడు అక్తర్ ఖాన్ (44) గురువారం పార్లమెంట్కు వచ్చాడు. గేట్ 8 గుండా అతని రాగా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే పర్సులో బుల్లెట్లు కనిపించాయి. దీంతో వెంటనే సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. .32 బోర్ గన్కి చెందిన బుల్లెట్లు తన పర్సులో పెట్టుకొని అక్తర్ ఖాన్ మరచిపోయాడు. అతనిని పోలీసులు విచారించారు. తర్వాత మరచిపోయాడని నిర్ధారించుకొని వదిలేశారు.

ఆ బుల్లెట్లు అక్తర్ ఖాన్ తుపాకీకి చెందినవి అని పోలీసులు గుర్తించారు. దానికి లైసెన్స్ కూడా ఉందని పేర్కొన్నారు. కానీ పొరపాటున బుల్లెట్లు కూడా పెట్టుకొని వచ్చారని తెలిపారు. అతనిని విచారించి.. ధృవీకరించుకొన్న తర్వాత వదిలేశారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications