కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
కేంద్రమంత్రి మేనకాగాంధీ శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు.
లక్నో: కేంద్రమంత్రి మేనకాగాంధీ శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న మేనకాగాంధీ అస్వస్థతకు గురికావడంతో ఫిలిబిత్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఆమెను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేనకాగాంధీ శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారని తొలుత భావించారు. అయితే ఈ వార్తలను ఆసుపత్రి వర్గాలు కొట్టిపారేశాయి.

గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రాథమిక చికిత్స పూర్తిచేసిన తర్వాత కేంద్రమంత్ని మేనకాగాంధీని ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications