వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌లో సైనికులపై మిలిటెంట్ల దాడి: 20 మంది మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

షాజాపుర్: మణిపూర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

బోర్డర్ విధులు నిర్వహించుకుని మోతుల్ నుంచి మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌‌పై ఒక్కసారిగా మెరుపుదాడికి దిగారు. మృతి చెందిన వారిలో 1 జూనియర్‌ కమిషనర్‌ ఆఫీసర్‌, 7 ఓఆర్‌లు, 1 ఎస్ఐజీ కానిస్టేబుల్, 1 ఏఎస్‌సీ ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని గాయపడిన వారని ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో మణిపూర్‌లో చోటు చేసుకున్న అతిపెద్ద మిలిటెంట్ల దుశ్యర్యగా అధికారులు అభివర్ణించారు.

English summary
Atleast 10 Army personnel were killed and 12 injured in a militant attack in Manipur's on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X