అంతా మాయా, ఏ లెక్కన గెలిచింది, దమ్ముందా: మోడీపై మాయావతి సంచలనం
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకలంగా ఉన్నాయి. బీఎస్పీ ఘోర పరాజయం చవి చూసింది. దీనిపై ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకలంగా ఉన్నాయి. బీఎస్పీ ఘోర పరాజయం చవి చూసింది. దీనిపై ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు.
ఇదంతా ఓటింగ్ మిషన్ మాయాజాలం అన్నారు. మా ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఈవీఎంలను తయారు చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క ముస్లీం అభ్యర్థిని కూడా నిలపని బీజేపీ గెలవడం చాలా విడ్డూరం అన్నారు.

బీజేపీ గెలుపు ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నారు. యూపీ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిన మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని ఆమె సవాల్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పైన ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ముస్లీం ఏరియాల్లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలని నిలదీశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications