ఎగ్జిట్ పోల్స్: నాగాలాండ్లోనూ బీజేపీ పాగా! మేఘాలయలో మాత్రం సంకీర్ణమే
Recommended Video

Exit polls : Nagaland, Meghalya,Tripura exit polls | Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇప్పటికే త్రిపులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చగా.. నాగాలాండ్నూ బీజేపీ అధికారమని స్పష్టమవుతోంది. ఇక మేఘాలయలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పటే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే..
నాగాలాండ్:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
న్యూఎక్స్: బీజేపీ కూటమి: 27-32, కాంగ్రెస్: 0-2, ఎన్పీఎఫ్: 20-25
మేఘాలయ:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
న్యూస్ఎక్స్: బీజేపీ: 8-12, కాంగ్రెస్: 13-17, ఎన్పీపీ: 23-27
త్రిపుర:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
బీజేపీ కూటమి: 45-50, లెఫ్ట్ ఫ్రంట్: 9-10
న్యూస్ఎక్స్:
బీజేపీ కూటమికి 35-45 సీట్లు వస్తాయని తేల్చగా.. లెఫ్ట్ ఫ్రంట్కు 14-23, కాంగ్రెస్-0
న్యూస్ఎక్స్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-31-37 స్థానాలు
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications