ఎగ్జిట్ పోల్స్: నాగాలాండ్లోనూ బీజేపీ పాగా! మేఘాలయలో మాత్రం సంకీర్ణమే
Recommended Video

Exit polls : Nagaland, Meghalya,Tripura exit polls | Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇప్పటికే త్రిపులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చగా.. నాగాలాండ్నూ బీజేపీ అధికారమని స్పష్టమవుతోంది. ఇక మేఘాలయలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పటే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే..
నాగాలాండ్:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
న్యూఎక్స్: బీజేపీ కూటమి: 27-32, కాంగ్రెస్: 0-2, ఎన్పీఎఫ్: 20-25
మేఘాలయ:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
న్యూస్ఎక్స్: బీజేపీ: 8-12, కాంగ్రెస్: 13-17, ఎన్పీపీ: 23-27
త్రిపుర:
యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
బీజేపీ కూటమి: 45-50, లెఫ్ట్ ఫ్రంట్: 9-10
న్యూస్ఎక్స్:
బీజేపీ కూటమికి 35-45 సీట్లు వస్తాయని తేల్చగా.. లెఫ్ట్ ఫ్రంట్కు 14-23, కాంగ్రెస్-0
న్యూస్ఎక్స్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-31-37 స్థానాలు
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications