షావోమికి షాక్: భారత్ 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: షావోమికి పోటీగా అదే ధరలో మైక్రోమ్యాక్స్ భారత్ 5 పేరుతో స్మార్ట్ఫోన్ను గురువారం నాడు ఆవిష్కరించింది. దేశ్కా స్మార్ట్ఫోన్ అంటూ షావోమి బడ్జెట్ధరలో రెడ్ మి 5ఏను గురువారం లాంచ్ చేసింది.
మరోవైపు రెడ్మీ షాకిస్తూ దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్కూడా మరో బడ్జెట్ ఫోన్ను డిసెంబర్ 1న, విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. బడ్జెట్ఫోన్ల మార్కెట్లో భారత్ ఫోన్ల సిరీస్లో 'భారత్ 5'పేరుతో మైక్రోమాక్స్ మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది.

డిసెంబర్ 1 గుర్గావ్లో 'భారత్ 5' (పవర్ ఆఫ్ 5) ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. సోషల్ మీడియాలో టీజర్ ను షేర్ చేసింది. దీని ప్రకారం కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్ భారీ బ్యాటరీతో రానుందనే అంచనాలు నెలకొన్నాయి. 'పవర్ ఆఫ్ 5 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో లేదా 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలతో రానుంది.
కాగా మైక్రోమ్యాక్స్ రూ. 3,499 ధరలలో ఏప్రిల్లో భారత్ 2 లాంచ్ చేసింది. సెప్టెంబర్లో మైక్రోమ్యాక్స్ 4జీ వీవో ఎల్టీఈ సేవలతో భారత్ 3, భారత్ 4లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications