వలస కూలీలకు ఊరట: స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి.. కానీ వైద్య పరీక్షల తర్వాతే...
మహారాష్ట్రలో చెరకు ప్రధాన పంట. ఇక్కడ పండే పంట కోత కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష 31 వేల మంది కూలీలు ఉన్నారు. అయితే కరోనా వైరస్ దెబ్బకు ఫ్యాక్టరీల్లో పనిచేయడం దేవుడేరుగు.. తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకొంటే వారికి చుక్కెదురైన సంగతి తెలిసిందే.
దీంతో కూలీల సమస్యను కూడా ఆలోచించి వారిని సొంత రాష్ట్రానికి పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ముందు వారికి వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి అని పేర్కొన్నది. రాష్ట్రంలో గల 38 ఫ్యాక్టరీలో లక్ష 31 వేల మంది కూలీలు పనిచేస్తున్నారి మంత్రి ధనంజయ్ ముండే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సర్క్యులర్ కూడా షేర్ చేశారు.

దీంతో బీడ్, అహ్మదనగర్ చక్కెర కూలీలకు మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అయితే సదరు ఫ్యాక్టరీలు కూలీలకు గ్రామ పంచాయతీల్లో పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈ క్రమంలో కూలీలు ఆహారం, వసతిని సదరు ఫ్యాక్టరీలు కల్పించాలని స్పష్టంచేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications