ఏడాదిగా మైనర్ బాలికపై 8 మంది టీచర్ల అత్యాచారం,వీడియో తీసి ఇలా..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోట

జైపూర్: పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

rape

ఏడాది కాలంగా టీచర్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియో తీసి బాలిక తల్లిదండ్రులను బెదిరించారు.ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.

ఈ బాలిక ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ కు గురైంది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+