చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబు

మాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని .. ప్రత్యర్థులపై దాడులు చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఆయన సోమవారం కర్ణాటకలోని మాండ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడినుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో ఉన్నారు.

{photo-feature}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+