దారుణం: తల్లీకూతుళ్ల బట్టలిప్పి,అర్ధనగ్నంగా ఊరేగింపు

లక్నో: అనుమతి లేకుండా తన పొలంలోకి అడుగు పెట్టారనే కారణంతో దళిత వర్గానికి చెందిన తల్లీకూతుళ్లపై అగ్రకులానికి చెందిన ఓ ఆసామి విరుచుకుపడ్డాడు. దుస్తులు చించి, చితకబాది వారిని గ్రామంలో ఊరేగించాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాకు చెందిన దలుహెరా గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. పొలంలో ఆ తల్లీకూతుళ్లు గడ్డి కోస్తున్నారని తెలియగానే, యజమాని క్షణంలో అక్కడికి చేరుకుని వారిపై చేయిచేసుకున్నాడు.

Mother and daughter are beaten, stripped and paraded

ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. వారు మహిళను, ఆమె కూతురును రప్పించారు. ఆ యజమాని వారిని కనికరం లేకుండా తోసేశాడు. వారి బట్టలు విప్పి, అర్ధనగ్నంగా అందరి ముందు వారిని ఉంచాడు. కాగా, ఈ గ్రామంలో ఈ ఇరు వర్గాల మధ్య మంచి సంబంధాలు లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+