వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: తల్లీకూతుళ్ల బట్టలిప్పి,అర్ధనగ్నంగా ఊరేగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: అనుమతి లేకుండా తన పొలంలోకి అడుగు పెట్టారనే కారణంతో దళిత వర్గానికి చెందిన తల్లీకూతుళ్లపై అగ్రకులానికి చెందిన ఓ ఆసామి విరుచుకుపడ్డాడు. దుస్తులు చించి, చితకబాది వారిని గ్రామంలో ఊరేగించాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాకు చెందిన దలుహెరా గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. పొలంలో ఆ తల్లీకూతుళ్లు గడ్డి కోస్తున్నారని తెలియగానే, యజమాని క్షణంలో అక్కడికి చేరుకుని వారిపై చేయిచేసుకున్నాడు.

Mother and daughter are beaten, stripped and paraded

ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. వారు మహిళను, ఆమె కూతురును రప్పించారు. ఆ యజమాని వారిని కనికరం లేకుండా తోసేశాడు. వారి బట్టలు విప్పి, అర్ధనగ్నంగా అందరి ముందు వారిని ఉంచాడు. కాగా, ఈ గ్రామంలో ఈ ఇరు వర్గాల మధ్య మంచి సంబంధాలు లేదని తెలుస్తోంది.

English summary
A Dalit woman and her daughter were allegedly thrashed by musclemen, partially stripped and paraded at a village in UP's Meerut district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X