ములాయంకు స్వైన్ ఫ్లూ లక్షణాలు... నిర్ధారించలేమని వైద్యులు...?
గుర్గావ్: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస సంబంధమైన సమస్యతో అస్వస్థతకు గురికావడంతో ఆయన గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.
ఆయనకు ఊపిరి సరిగా అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. ములాయం శాంపిళ్లను పరీక్షల కోసం పంపించామని, ఆయనకు స్వైన్ఫ్లూ లక్షణాలున్నట్లు కనిపించినా.. ఇప్పుడే నిర్ధారించలేమని ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడొకరు శనివారం తెలిపారు.

ములాయంను కేవలం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు చెప్పారని, ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సినదేమీలేదని వైద్యులు సూచించారని సమాజ్వాది పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్రచౌదరి చెప్పారు. ములాయంకు డాక్టర్ నరేష్ ట్రెహాన్ నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు చేస్తున్నారు.
More From
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications