రామాయణ పరీక్షలో టాపర్గా నిలిచిన ముస్లీం బాలిక
బెంగళూరు: కర్నాటకలోని దక్షిణ కన్నడ పుత్తూరుకు చెందిన ముస్లీం బాలిక పాతిమాత్ రాహిలా అనే బాలిక రామాయణం పరీక్షలో టాపర్గా నిలిచింది. బడగన్నూరు గ్రామంలోని సుళ్య సర్వోదయ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాతిమాత్ భారత సంస్కృతి ప్రతిష్టాన నిర్వహించిన రామాయణం పరీక్షలు రాసింది.
35 మందిలో ఆమె 93 మార్కులతో టాపర్గా నిలిచింది. ఆమె తండ్రి ఇబ్రహీం ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పాతిమాత్కు అత్యధిక మార్కులు రావడంపై తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. తమ పాఠశాల విద్యార్థికి ఎక్కువ మార్కులు రావడం ఆనందం కలిగిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాం వెల్లడించారు.

ఈ పరీక్ష 2015 నవంబర్ నెలలో భారత్ సంస్కృత్ ప్రతిష్టాన నిర్వహించింది. ఫాతిమత్ కర్నాటక - కేరళ సరిహద్దులోని సల్లియాపడవులో గల సర్వోదయ హైస్కూల్లో చదువుతోంది. బాలికను ఆమె మామయ్య సపోర్ట్ బాగా ఉందని చెబుతున్నారు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications