30 మందిని కనిపెట్టాలి.. సీఎంలతో మీట్ నేపథ్యంలో ప్రధాని మోడీ
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ సీఎంలో ఇంటరాక్ట్ అయ్యారు. వర్చువల్గా మాట్లాడిన మోడీ.. దేశంలో 4 రోజుల్లో లక్ష మార్క్ కరోనా కేసులు పెరిగినందున సమావేశం అయ్యారు. గురువారం ఒక్కరోజే లక్ష పైచిలుకు కేసులు వచ్చాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇదివరకు కూడా సీఎంలతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. కేసులు పెరిగితే ఎలా అనే అంశంపై సమీక్షించారు. కరోనా కేసులకు సంబంధించి పంచ సూత్రాలు పాటించాలని కోరారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ చేయాలని కోరారు. వైరస్ కోసం వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని కోరారు. అలాగే వైరస్ సోకిన వ్యక్తి నుంచి 30 మంది వరకు సోకే అవకాశం ఉందని.. వారిని ట్రేస్ చేయాలని కోరారు.

కరోనా సమయంలో రాజకీయాలు చేయొద్దని మోడీ సూచించారు. వైరస్ సమూల నియంత్రణ కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరాడేందుకు తమతో పాటు సీఎంలు కలిసి రావాలని కోరారు. ఎన్సీసీ క్యాడెట్లు/ వారి కుటుంబాలకు సాయం చేయాలని మోడీ అన్నారు. వ్యాక్సిన్ కోసం ఆ కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే అని.. అలా లేకుంటే సాయం చేయాలన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications