నా కొడుకును కూడా విచారించండి: మోడీ ప్రభుత్వానికి యశ్వంత్
జీఎస్టీ విషయంలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన పారడైజ్ పత్రాల లీక్ పైన స్పందించారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ విషయంలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన పారడైజ్ పత్రాల లీక్ పైన స్పందించారు.
పారడైజ్ పత్రాల్లో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్ సిన్హా పేరు ఉండటంపై ప్రభుత్వం తప్పకుండా విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.

పారడైజ్ పత్రాల్లో ఏయే రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయో వారిందరిపైనా విచారణ జరపాలని, పదిహేను రోజుల్లో లేదా నెల రోజుల్లో వారిని విచారించాలన్నారు.
ఎవరినీ వదిలి పెట్టకుండా, తన కొడుకు జయంత్ సిన్హాతో పాటు జై షా కేసును కూడా విచారించాలని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ది వైర్ అనే వెబ్సైట్లో ఇటీవల ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ జై షా రూ.100కోట్ల పరువు నష్టం దావా వేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications