హఠాత్తుగా వచ్చి సర్ప్రైజ్ చేశారు: క్యాంటీన్లో తిని రూ.29 చెల్లించిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు పార్లమెంటు క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశారు. అందుకు గాను ఆయన రూ.29 రూపాయలు చెల్లించారు. పార్లమెంటు సభ్యులతో కలిసి మోడీ సోమవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు బిల్డింగులోని ఫస్ట్ ఫ్లోర్లో గల గది నెంబర్ 70కి వచ్చారు. అతను రావడంతో ఎంపీలు అందరు ఆశ్చర్యపోయారు. అక్కడ అతను భోజనం చేశారు.

అతను క్యాంటీన్లో వెజిటేరియన్ తాలీ తీసుకున్నారు. అందుకుగాను 29 రూపాయలు చెల్లించారని తెలుస్తోంది. అతను ఎంపీలతో కలిసిపోయారు. వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. పార్లమెంటు క్యాంటీన్లోని విజిటర్స్ పుస్తకంలో ఆయన ఓ సందేశం కూడా రాశారు. అన్నాదాత సుఖీభవ అంటూ రాశారు.
More From
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications