నిఠారి హత్యలు: ఇద్దరు దోషులకు మరణశిక్ష
ఘజియాబాద్: నిఠారీ వరుస హత్యల కేసులో వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పందేర్, అతడి పనిమనిషి సురేందర్ కోలీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 25 ఏళ్ల ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఈ తీర్పు వెలువరించింది.

మొత్తం 16 కేసుల్లో కోలీ దోషిగా తేలగా.. అందులో ఇది తొమ్మిదోది. పందేర్, కోలీ కలిసి దోషులుగా నిర్ధారణ అయిన మూడో కేసు ఇది. ఉత్తర్ప్రదేశ్లోని నొయిడాలో నిఠారీ వరుస హత్యలు సంచలనం సృష్టించాయి.
16 మందిని హత్య చేసి పందేర్ ఇంటి వెనక భాగంలో పూడ్చిపెట్టారు. హత్యకు గురైన వారిలో చాలా వరకు పిల్లలు ఉండటం గమనార్హం. ఇంటి వెనుక భాగంలో పెద్దఎత్తున అస్తిపంజరాలు వెలుగుచూడడంతో నిఠారీ వరుస హత్యలుగా ఈ కేసు మారింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications