దిశా రవి నో బెయిల్.. జైలులోనే ఆమెకు సౌకర్యమా..? రైతులను సమర్థిస్తే దేశద్రోహమా..
పర్యావరణ వేత్త దిశా రవి బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులను మంగళవారం వరకు ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. టూల్ కిట్ కేసులో దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతానా ములుక్, నికితా జాకొబ్, ఇతరులు ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చారు.
దిశా రవి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో శనివారం మూడుగంటల కొనసాగాయి. దిశా రవి తరఫున న్యాయవాది బెయిల్ ఇవ్వాలని వాదించగా.. ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది వ్యతిరేకించారు. కరోనా వల్ల కేసు వాదనలు వర్చువల్గా కొనసాగాయి. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఢిల్లీ పోలీసుల తరఫున వాదించారు. ప్రొ ఖలీస్తాన్ నినాదాల నేపథ్యంలో బెయిల్ ఇవ్వకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

దిశా రవి పీజేఎఫ్, ఏఎస్జీ ఎస్వీ రాజుతో సన్నిహితంగా మెలిగారని అంటున్నారు. ఏదైనా అంశానికి సంబంధించి తాము ఆందోళన చేయొచ్చు అని దిశా రవి తరఫున న్యాయవాది అన్నారు. దానికే తమ క్లయింట్ను దేశ ద్రోహిగా అభివర్ణించడం సరికాదని చెప్పారు. తన క్లయింట్ రైతులను సమర్థించడమే పాపమైపోయిందా అని అడిగారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications