ఒత్తిడి లేదని రాజ్, సునంద-థరూర్ ఫైట్పై ఫ్లైట్ సిబ్బంది నుండి ఆరా
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యా కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మాజీ భద్రతా అధికారి సహా పలువురిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. సునంద మృతి చెందిన రోజున శశిథరూర్ కదలికలపై ఆరా తీస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో శశిథరూర్ను ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, సునంద హత్య కేసులో విచారణ అధికారులు, పోలీసుల పైన ఎలాంటి రాజకీయ ఒత్తిడులు కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా, సునంద హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీ లీలా హోటల్లో సునంద మృతి హత్యేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత దర్యాప్తు వేగవంతమైంది. లీలా హోటల్ మేనేజర్ నుంచి కూడా కొన్ని విషయాలు పోలీసులు సేకరించారు. శశిథరూర్ దంపతులు లీలా హోటల్లో బస చేసినప్పటినుంచి వారిని కలుసుకునేందుకు వచ్చిన సందర్శకుల జాబితాను పరిశీలిస్తున్నారు.
హటల్లో వేర్వేరు గదుల్లో ఉన్నవారి జాబితను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బందిని ఢిల్లీ బోలీసులు గురువారం నాడు ప్రశ్నించారు. ఏడాది క్రితం థరూర్, సునందలు పబ్లిగ్గానే పోట్లాడుకున్నారని, ఈ నేపథ్యంలో వారిని ప్రశ్నించారని చెబుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications