వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాలుగవ విడత పోలింగ్కు నోటిఫికేషన్
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాల్గో దశ పోలింగ్కు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 29న జరగనున్న నాల్గో దశలో 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్లకు సంబంధించి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
సర్వే నివేదికలతో సగం చచ్చిపోతున్న నేతలు.! సర్వే ఫలితాలతో నిద్రపట్టడం లేదంటున్న నేతలు..!!
ఏప్రిల్ 10న ఈసీ వాటిని పరిశీలించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ 12 వరకు అవకాశమిచ్చింది.
నాలుగో విడతలో బీహార్లోని 5స్థానాలు, జార్ఖండ్లో 3, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 17, ఒడిశాలో 6, రాజస్థాన్, యూపీలోని 13, బెంగాల్లోని 8 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Comments
English summary
Notifications for the fourth phase of general elections were issued today in different states that go to polls on the 29th of this month. The last date for filing of nominations is 9th April and the last date for withdrawal of nominations is 12th April.
Story first published: Tuesday, April 2, 2019, 16:41 [IST]