నుపుర్ శర్మ ఎఫెక్ట్: తమ నేతల టీవీ డిబేట్లపై నిషేధించిన అఖిలేష్ యాదవ్ పార్టీ
లక్నో: బీజేపీ నుంచి సస్పెండైన నేత నూపుర్ శర్మ వివాదాస్ప వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎలాంటి టీవీ చర్చల్లో పాల్గొనకుండా తన మీడియా ప్యానలిస్ట్, అధికార ప్రతినిధులపై నిషేధం విధించింది అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ).
అంతేకాకుండా, ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయవద్దని పార్టీ నేతలను ఎస్పీ కోరింది.
కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింస చెలరేగడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నేటి ఘటనలను సమీక్షించిన యూపీ సీఎం, ఈ సంఘ విద్రోహశక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

మహ్మద్ ప్రవక్తపై ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం అనేక రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి.శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో నిరసనలు ప్రదర్శనలు జరిగాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ముస్లింల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications