ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఓంప్రకాశ్ రావత్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న ఎకే జ్యోతి సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా న్న ఓం ప్రకాష్ సీఈసిగా మంగళవారంనాడు బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన ఓ ప్రంకాశ్ గతంలో భారీ పరిశ్రమల శాఖలోని ప్రభత్వ సంస్థల విభాగం కార్యదర్శిగా పనిచేశారు.

రక్షణ శాఖలో డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. జ్యోతి పదవీ విరమణతో ముగ్గురు సభ్యులు ఉండాల్సిన ఎన్నికల కమిషన్లో ఓ స్థానం ఖాళీ అవుతోంది. ఆ స్థానంలో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాాను ఎన్నికల కమిషనర్గా నియమించింది.
రాజస్థాన్కు చెందిన అశోక్ 1980వ బ్యాచ్ హర్యానా ్యాడర్ ఐఎఎస్ అధికారి. నిరుడు అక్టోబర్ 1వ తేదీన ఆర్థిక కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. కాగా, ఓం ప్రకాశ్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications