Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిరుద్యోగులు పకోడీ, సమోసా అమ్ముకోవాలా?: మోడీపై హార్థిక్ పటేల్ ఘాటు విమర్శలు

గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీపై పటేళ్ల ఉద్యమ సారధి హార్థిక్‌ పటేల్‌ ఘాటైన విమర్శలు చేశారు. టీలు అమ్ముకునే వ్యక్తి మాత్రమే నిరుద్యోగులకు స్నాక్స్‌ అమ్ముకోమని చెబుతారంటూ పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ 'ఒక వ్యక్తి పకోడాలు అమ్ముకొని సాయంత్రానికి రూ.200 పట్టుకొని ఇంటికొస్తే దాన్ని ఉపాధిగా పరిగణిస్తారా? లేదా?' అని వ్యాఖ్యానించారు.

Only a 'chaiwala' can tell unemployed youth to sell snacks: Hardik Patel attacks PM Modi

మోడీ వ్యాఖ్యలపై సోమవారం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో హార్థిక్‌ పటేల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 'చాయ్‌లమ్ముకునే వ్యక్తి మాత్రమే సమోసాలు అమ్ముకొమ్మని నిరుద్యోగులకు చెప్పగలరు.. అంతేగానీ, ఆ వ్యక్తి ఆర్థిక వేత్త అయి ఉంటే మాత్రం ఇలాంటి మాటలు ఎన్నటికీ చెప్పరు..' అని ఆ ట్వీట్‌లో హార్థిక్‌ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+