'పద్మావతి' వివాదం: మృతుడి మొబైల్తో మిస్టరీ వీడేనా....
జైపూర్: నహరగఢ్ వద్ద ఉరేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి మిస్టరీని ఛేదించడానికి అతని మొబైల్ ఫోన్ కీలకమైన ఆధారం అవుతుందని అంటున్నారు. అతని మృతికి సంబంధించిన మిస్టరీ దానివల్ల వీడే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
మరణానికి ముందు చేతన్ సైనీ సెల్పీలు తీసుకున్నాడు. అవి ఏ మాత్రం చెక్కు చెదరలేదని అంటున్నారు. ఆ ఫోన్ను పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఆన్లైన్లో వీడియోలను ఏమైనా అప్లోడ్ చేశాడా అనే విషయాన్ని పరిశీలించాలని కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ అధికారులను కోరారు.

సైనీ గురువారంర సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మర్నాడు స్థానికులు నహర్గఢ్ కోట గోడలకు వేలాడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతని చొక్కా జేబులో కొన్ని వస్తువులతో పాటు మొబైల్ ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కోట గోడ బ్యాక్గ్రౌండ్గా సైనీ తన మొబైల్ ఫోన్తో కొన్ని సెల్పీలు తీసుకున్నాడు. దాన్ని విశ్లేషణ కోసం వెంటనే ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. అతను మద్యం సేవించి ఉన్నాడా, లేదా అనే విషయం కూడా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలుతుందని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications