ఇండియాను దాటేసిన పాకిస్తాన్ : ఏ విషయంలో..?
న్యూఢిల్లీ : సమవుజ్జీలకు, దాయాదులకు మధ్య పలు విషయాల్లో పోలిక ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. భారత్-పాక్ దాయాది దేశాల మధ్య కూడా ఇదే పరిస్థితి. ఒక్క క్రికెట్ లోనే కాదు, ప్రతీ విషయంలోను భారత్ తో తమను పోల్చి చూసుకునే పాక్, ఒక్క విషయంలో మాత్రం ఇండియాను అధిగమించింది.
భారత్ తో పోల్చితే నల్లధనం విషయంలో పాకిస్తానే ముందుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2014తో పోల్చితే స్విస్ బ్యాంకుల్లో పాక్ నల్లధనం 16 శాతం వరకు, అంటే రూ.10వేల కోట్ల వరకు పెరిగింది. తాజాగా గురువారం నాడు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ (ఎస్.ఎన్.బి) ఈ వివరాలను వెల్లడించింది. వరుసగా రెండో ఏడాది పాక్ నల్లధనం విలువలు పెరిగినట్టు నివేదికలో పేర్కొంది స్విస్ బ్యాంక్.

స్విస్ కరెన్సీ ప్రకారం 2014లో సీహెచ్ఎఫ్-1,301 మిలియన్లుగా ఉన్న పాక్ నల్లధనం 2015 చివరి వరకు సీహెచ్ఎఫ్-1,513 మిలియన్లకు పెరగడం గమనార్హం. ఇక భారత్ విషయానికొస్తే.. 2014తో పోల్చితే నల్లధనం విలువలు 33 శాతం పడిపోయి 2015 చివరికి ఆ మొత్తం రూ.8,392 గా ఉన్నట్టు ఎస్.ఎన్.బి తాజాగా విడుదల చేసిన జాబితా ద్వారా స్పష్టమైంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో..











Click it and Unblock the Notifications