హైదరాబాద్ను పదేళ్లు యుటి చేయాలి: పల్లంరాజు

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులో సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి హామీలు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్రలో ఆర్ధిక ద్రవ్యోల్భనం ఏర్పడే ప్రమాదం ఉందని పల్లంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బిల్లులో హైదరాబాద్లో స్థిరపడిన సీమాంద్రుల రక్షణకు సంబంధించిన అంశాలేమి లేవని ఆయన విమర్శించారు. కేంద్రం తమ వాదన ను పట్టించుకోకుండా ముందుకు పోతే ఏం చేయాలన్న దానిపై తమ వ్యూహాలు తమకు ఉన్నాయని పల్లంరాజు వెల్లడించారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రంలో ఉంచుతూ శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications