పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ ఫీజులో 10% తగ్గింపు
పాస్ పోర్ట్ చట్టం ఉత్సవాల సందర్భంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ పీజులో 10 శాతం రాయితీని ప్రకటించింది కేంద్రం.
న్యూఢిల్లీ: పాస్ పోర్ట్ చట్టం ఉత్సవాల సందర్భంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ పీజులో 10 శాతం రాయితీని ప్రకటించింది కేంద్రం.
1967 పాస్ పోర్ట్ చట్టం ఏర్పాటుచేసుకొని 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పాస్ పోర్ట్ సేవా దివస్ లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు.

ఇప్పటివరకు పాస్ పోర్ట్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంది.అయితే ఇక నుండి ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషలో కూడ పాస్ పోర్ట్ ను జారీ చేయనున్నట్టు ప్రకటించారు.
రెండు రోజుల పాటు పాస్ పోర్ట్ రుసుములో తగ్గింపును ప్రకటించారు. ముఖ్యంగా ఎనిమిది సంవత్సరాలలోపు వారికి, 60 ఏళ్ళ పైబడిన ధరఖాస్తుదారులకు ఫీజులో 10 శాతం తగ్గింపును ప్రకటించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications