చెల్లిస్తారా? జైలు కెళ్తారా?: సుబ్రతా రాయ్కి సుప్రీం అల్టిమేటం
సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 15 నాటికి రూ.2,550 కోట్లు మదుపుదార్లకు చెల్లించకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 15 నాటికి రూ.2,550 కోట్లు మదుపుదార్లకు చెల్లించకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఏప్రిల్ 17న విచారించిన న్యాయస్థానం ఆంబే వ్యాలీలోని రూ.34 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రూ.5092.6 కోట్లు జమచేయకపోవడంపై గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.

రాయ్కు పెరోల్ సహా బెయిల్ కోసం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులన్నీ గురువారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని, లేదంటే తీహార్ జైలుకు వెళ్లక తప్పదని సుప్రీం హెచ్చరించింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ. 11,169కోట్లను సహారా గ్రూప్.. సెబీకి చెల్లించాల్సి వుంది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications