గోవా అసెంబ్లీ పోరు వేళ మోడీ కీలక వ్యాఖ్యలు-రాజ్యసభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ
గోవా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న వేళ ప్రధాని మోడీ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. గోవాలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, భారత తొలి ప్రధాని నెహ్రూ నిర్ణయాలపైనా మోడీ విమర్శలకు దిగారు. దీంతో గోవా ఎన్నికల ర్యాలీ తరహాలోనే కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు మోడీ ప్రయత్నించారు.
Recommended Video
గోవాపై గతంలో విదేశీ శక్తులు దాడి చేసినప్పుడు భారత తొలి ప్రధాని నెహ్రూ సాయం చేసేందుకు ముందుకు రాలేదంటూ ప్రధాని మోడీ ఆరోపించారు. గోవాలపై స్వాతంత్ర సమరయోధులపై దాడులు జరిగినప్పుడు సైతం నెహ్రూ మౌనం వహించారంటూ మోడీ విమర్శలు గుప్పించారు. నెహ్రూ కేవలం తన ఇమేజ్ కోసమే ప్రయత్నించారంటూ మోడీ విమర్శించారు.

తాజాగా మృతిచెందిన గాయని లతా మంగేష్కర్ ను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. గోవా ఆల్ ఇండియా రేడియాలో పనిచేస్తున్న గాయని లతా మంగేష్కర్ సోదరుడు హృదయ్ నాథ్ ను కాంగ్రెస్ హయాంలో తొలగించిన విషయాన్ని కూడా మోడీ గుర్తుచేశారు. వీర్ సావర్కర్ పై కార్యక్రమం నిర్వహించారన్న కారణంతో గాయని లతామంగేష్కర్ తమ్ముడు హృదయ్నాథ్ను కాంగ్రెస్ పక్కన పెట్టిందని మోడీ తెలిపారు. ఎమర్జెన్సీని సమర్ధించలేదన్న కారణంతో కిషోర్ కుమార్ ను సైతం బాయ్ కాట్ చేశారన్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications