జయలలిత సమాధి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన ఎమ్ అరుణరాజ్ అనే కానిస్టేబుల్ మెరీనా బీచ్లోని జయలలిత మెమోరియల్ వద్ద తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనా స్థలంలోనే అతను మరణించాడు. . మృత దేహాన్ని దగ్గర్లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే అయి ఉండొచ్చన్న అనుమానిస్తున్నారు.
అయితే అరుణ్ ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. జయలలిత సమాధి వద్దకు వచ్చి అరుణ్ రాజ్ ఎందకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications