మహిళా ఉద్యోగికి పోలీసు అధికారి అసభ్యకర సందేశాలు

2013లో చట్టం వచ్చాక మహిళ పట్ల లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి విచారణ జరపడం ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఇదే మొదటిది! నిర్భయ చట్టం వచ్చాక ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం.
ఇదిలా ఉండగా.. బాధిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. వీరు పూర్తి నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారు.
కాగా, సదరు పోలీసు అధికారి బాధిత మహిళా ఉద్యోగురాలికి అసభ్యకర సందేశాలు పంపించారు. నిందితుడు, బాధిత ఉద్యోగస్తురాలు ఇద్దరు కూడా కేంద్రపర పోలీసు స్టేషన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications