హోటల్లో గర్భిణితో బద్రీనాథ్ పూజారి అసభ్యత, అరెస్ట్

సోమవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో 28 ఏళ్ల గర్భిణీ మహిళను స్థానిక హోటల్కు పిలిపించారని, రూమ్కు రాగానే కేశవన్ లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
కేశవన్తో పాటు అతని అనుచరుడు విష్ణుప్రసాద్ను కూడా హోటల్ గదిలో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం వీరిని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నిందితులిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
వారిద్దరి కస్టడీని పోలీసులు తీసుకోలేదు. ఈ కేసులో వారిద్దరే నిందితులని, ఇక కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
మరోవైపు ఆలయ ప్రధాన పూజారి కేశవన్ నంబూద్రిని సస్పెండ్ చేసినట్లు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ చీఫ్ గణేష్ గొడియాల్ వెల్లడించారు. కేశవన్ స్థానంలో విసి ఈశ్వర్ ప్రసాద్ ప్రధాన పూజారి బాధ్యతలను నిర్వహిస్తారని ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications