మిస్సైల్ మ్యాన్ కలాం: ప్రధాని ఓదార్పు (వీడియో)
రామేశ్వరం: భారతరత్న, భరతమాత ముద్దు బిడ్డ మిస్సైల్ మ్యాన్ కలాంకు కడసారిగా విడ్కోలు పలికారు. మాతృభూమి నుండి ఆయన అందరిని వదలి శాస్వతంగా సెలవు తీసుకున్నారు. శారీరకంగా ఆయన దూరం అయినా ఆయన జ్ఞాపకాలు సజీవంగా వదిలి వెళ్లారు.
గురువారం మద్యాహ్నం 12 గంటల సమయంలో ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని ఖననం చేశారు. వేలాది మంది అభిమానులు కలాంకు కన్నీటితో వీడ్కోలు పలికారు.

సోంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి చెయ్యాలని కలాం చెప్పిన మాటలు నిజం అయ్యాయి. ఆయన సోంతగడ్డ రామేశ్వరంలోనే ప్రభుత్వ లాంచానాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు వీఐపీలు, పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు అంత్యక్రియలకు హాజరైనారు.
అంత్యక్రియలకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ కలాం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు అండగా మేము ఉంటామని ధైర్యం చెప్పారు. కలాం దేశానికి అందించిన సేవలను గుర్తు పెట్టుకున్నామని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మోదీ కలాం కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications