ప్రియాంక గాంధి ఓక దోంగ భార్య , కేంద్రమంత్రి ఉమాభారతీ
యూపి ఇంచార్జ్ ప్రియాంకగాంధిపై కేంద్రమంత్రి , ఫైర్ బ్రాండ్ ఉమాభారతి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారణాసి నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోడి పోటి లో ఉన్న నేపథ్యంలో ఆయనపై ప్రియాంక గాంధి పోటి చేస్తుందన్న వార్తల ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నలపై ఉమాభారతీ స్పందించారు. .
ఈనేపథ్యంలో ప్రియాంక గాంధి అసలు యూపి లోనే ఉండరని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడనుండైన పోటి చేసుకోవచ్చని కాని , ప్రియాంక గాంధి ఒక దోంగ భార్య అని అన్నారు. . ఆమేను ప్రజలు ఆమేను ఓక దొంగకు భార్యగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆమే భర్త రాబర్ట్ వాద్ర చోరీ ఆరోపణలు ఎదుర్కోంటున్నారని అన్నారు. ఇలాంటీ నేపథ్యంలోనే ప్రియాంక ప్రభావం మోడి పై అసలు ఉండదని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధి సైతం ఆమేఠీలో ఓటమిని అంగీకరించే వయానాడ్ లో పోటి చేస్తున్నారని అన్నారు. కాగా జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజాంఖాన్ పై ఎన్నికల్లో పోటీచేయకుండా ఈసీ అనర్హత వేటు వేయాలని ఆమే డిమాండ్ చేశారు. ఉమాబారతీ చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సంధర్భంగా ఆమే మీడియా తో మాట్లాడారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications