మిన్నంటిన నిరసనలు.. చట్టం రద్దుకు రైతుల పట్టు, క్లాజులవారీగా చర్చలకు ప్రభుత్వం ఓకే..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. డిమాండ్లపై వారు వెనక్కి తగ్గడం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టువిడుపు ధోరణి అవలంభించడం లేదు. దీంతో ఆందోళన పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. సోమవారం కూడా రైతు నేతల నిరసన సెగ మిన్నంటించింది. సోమవారం 19వ రోజు వివిధ చోట్ల నిరసనలు మిన్నంటాయి. కొత్త చట్టాలను రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు.
Recommended Video

రైతు నేతలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది అని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి క్లాజులవారీగా కూడా చర్చించేందుకు సిద్దం అని ఆయన ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి రైతు నేతలకు లిఖితపూర్వకంగా రాసి పంపామని.. వారి ప్రతిస్పందన కోసం చూస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన మూడు చట్టాలు రైతుల మేలు కోసం ఆలోచించి చేసినవి అని ఉద్ఘాటించారు.
దీనిపై విపక్షాలు మాత్రం గుర్రు మీదున్నాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి.. ఆమెదింపజేసి తేనేతుట్టేను కదిపాయని వారు అంటున్నారు. రైతుల ఆందోళనతో టోల్ ప్లాజాలకు తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. రోజుకు రూ.3 కోట్ల ఆదాయం కోల్పోతుందని చెప్పారు. దీనికి సంబంధించి చర్చలు జరిపి.. పరిష్కరించుకోవాలని సూచించారు.
-
ఫలించిన కవిత పోరాటం.. దిగొచ్చిన రేవంత్ సర్కార్! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications