పీఎన్బీ స్కాం: రిస్క్ ఆఫీసర్గా ఏకే ప్రధాన్ నియామకం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కుంభకోణం విలువ(రూ.11,380కోట్లు) మరో రూ.1,300 కోట్లు పెరిగి రూ.12,600 కోట్లకు చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా గ్రూప్ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఏకే ప్రధాన్ను నియమించింది.
ఈ విషయాన్ని మంగళవారం బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్లో పేర్కొంది.
నీరవ్ మోడీ, ఛోక్సీలు చేసిన కుంభకోణం విలువ రూ.12,600 కోట్లకు చేరినట్లు పీఎన్బీ తన ఫైలింగ్లో పేర్కొంది.

ఈ ఫైలింగ్ను సోమవారం రాత్రి బీఎస్ఈకు సమర్పించింది. పీఎన్బీలోని అక్రమార్కులైన ఉద్యోగులతో కుమ్మక్కై మోడీ, చౌక్సీలు తప్పుడు పత్రాలను సృష్టించి నిధులను తరలించారని తెలిపింది.
కాగా, ఇప్పటికే ఈ కేసులో వందల కోట్లు స్వాధీనం చేసుకోగా, కీలక నిందితుడో గోకుల్ శెట్టితోపాటు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications