Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీఎన్బీ స్కాం: రిస్క్ ఆఫీసర్‌గా ఏకే ప్రధాన్ నియామకం

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో కుంభకోణం విలువ(రూ.11,380కోట్లు) మరో రూ.1,300 కోట్లు పెరిగి రూ.12,600 కోట్లకు చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా గ్రూప్‌ చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌గా ఏకే ప్రధాన్‌ను నియమించింది.

ఈ విషయాన్ని మంగళవారం బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది.
నీరవ్‌ మోడీ, ఛోక్సీలు చేసిన కుంభకోణం విలువ రూ.12,600 కోట్లకు చేరినట్లు పీఎన్‌బీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.

 Punjab National Bank appoints AK Pradhan the group chief risk officer

ఈ ఫైలింగ్‌ను సోమవారం రాత్రి బీఎస్‌ఈకు సమర్పించింది. పీఎన్‌బీలోని అక్రమార్కులైన ఉద్యోగులతో కుమ్మక్కై మోడీ, చౌక్సీలు తప్పుడు పత్రాలను సృష్టించి నిధులను తరలించారని తెలిపింది.

కాగా, ఇప్పటికే ఈ కేసులో వందల కోట్లు స్వాధీనం చేసుకోగా, కీలక నిందితుడో గోకుల్ శెట్టితోపాటు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+