వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాం: రిస్క్ ఆఫీసర్‌గా ఏకే ప్రధాన్ నియామకం

|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో కుంభకోణం విలువ(రూ.11,380కోట్లు) మరో రూ.1,300 కోట్లు పెరిగి రూ.12,600 కోట్లకు చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా గ్రూప్‌ చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌గా ఏకే ప్రధాన్‌ను నియమించింది.

ఈ విషయాన్ని మంగళవారం బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది.
నీరవ్‌ మోడీ, ఛోక్సీలు చేసిన కుంభకోణం విలువ రూ.12,600 కోట్లకు చేరినట్లు పీఎన్‌బీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.

 Punjab National Bank appoints AK Pradhan the group chief risk officer

ఈ ఫైలింగ్‌ను సోమవారం రాత్రి బీఎస్‌ఈకు సమర్పించింది. పీఎన్‌బీలోని అక్రమార్కులైన ఉద్యోగులతో కుమ్మక్కై మోడీ, చౌక్సీలు తప్పుడు పత్రాలను సృష్టించి నిధులను తరలించారని తెలిపింది.

కాగా, ఇప్పటికే ఈ కేసులో వందల కోట్లు స్వాధీనం చేసుకోగా, కీలక నిందితుడో గోకుల్ శెట్టితోపాటు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది.

English summary
The Punjab National Bank on Tuesday appointed AK Pradhan the group chief risk officer. He currently holds the post of general manager.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X