జిఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్: రాహుల్ గాంధీ విమర్శలు
జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ భాష్యం చెబితే, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరో రకంగా చెప్పారు.
అహ్మదాబాద్: జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ భాష్యం చెబితే, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరో రకంగా చెప్పారు.
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని చురకలంటించారు. గుజరాత్లో ఎన్నికల నేపథ్యంలో రాహుల్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

ప్రధాని మోడీ చేసిన నోట్ల రద్దు దారుణంగా విఫలమైందన్నారు. మరోవైపు మేకిన్ ఇండియా కూడా విఫలమైందన్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కుమారుడు జయ్షాపై ఓ వార్తా వెబ్సైట్ ప్రచురించిన అక్రమాస్తుల ఆరోపణ కథనంపై స్పందించారు.
బిజెపి సామాన్యులకు చదువును అందకుండా చేసిందన్నారు. ఎందుకంటే కళాశాలలను, యూనివర్సిటీలను ప్రభుత్వం పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టిందన్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించాలని రాహుల్ ఈసీని డిమాండ్ చేశారు.
More From
-
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications