రాహుల్ పుట్టి పెరిగింది ఇక్కడే : ప్రియాంక గాంధీ
అమేథీ : రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్ప్రదేశ్ అమేథీలో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె.. కేంద్రం నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసన్న ప్రియాంక.. ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్పై కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.
బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదుపై స్పందించి వివరణ కోరింది. 15లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications