అందుకే గుజరాత్లో రాహుల్ గాంధీ కారుపై దాడి: రాజ్నాథ్
ఇటీవల గుజరాత్లో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్పై రాళ్ల దాడి మీద లోకసభలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్లో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్పై రాళ్ల దాడి మీద లోకసభలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు రాజ్నాథ్ తెలిపారు. రాహుల్ ఎస్పీజీ పోలీసుల భద్రత లేకుండా ఇప్పటికి ఆరుసార్లు దేశం విడిచి వెళ్లారని, పోలీసుల సలహాలు పాటించడం లేదన్నారు.
आपदा राहत या आपदा पर्यटन? विपक्ष में होने के बावजूद क्यों कांग्रेस को गुजरात में विरोध का सामना करना पड़ा है? https://t.co/f5p3lpORGt
— Rajnath Singh (@rajnathsingh) August 8, 2017
గుజరాత్ పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ కారులో ఎందుకువెళ్లలేదో చెప్పాలన్నారు. ఎస్పీజీని ఆయన ఎందుకు తిరస్కరిస్తున్నారో మాకు తెలియాలన్నారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications