సీఎం కుమారస్వామికి రాహుల్ గాంధీ ఫోన్: కంట్రోల్, కాంగ్రెస్ నాయకులకు షాక్, బీజేపీ !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పని మీరే దగ్గరుండి చూసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వాకిమి కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలతో స్వయంగా మీరు మాట్లాడాలని సీఎంకు కుమారస్వామికి రాహుల్ గాంధీ ఫోన్ చేసి సూచించారని సమాచారం.
మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి ఎంబి. పాటిల్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన విషయం తెలిందే. ఎంబి. పాటిల్ కు దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నారని సమాచారం. ఈ సందర్బంలో రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు గాలం వెయ్యడాకి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం. కుమారస్వామి స్వయంగా ఎంబి. పాటిల్ ఇంటికి వెళ్లి చర్చించి వచ్చారని సమాచారం. ఎంబి. పాటిల్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత నచ్చచెప్పినా ఆయన వినకపోవడంతో రాహుల్ గాంధీ స్వయంగా సీఎం కుమారస్వామిని రంగంలోకి దింపారని సమాచారం.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని రాహుల్ గాంధీ కుమారస్వామిని రంగంలోకి దిచండతంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చర్చకుదారితీసింది. రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలం కావడం వలనే కుమారస్వామిని రంగంలో దింపవలసి వచ్చిందని సమాచారం.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications