రాహుల్పై నిందలు వద్దు: కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ

ఓటమికి రాహుల్ గాంధీని నిందించకూడదని, పార్టీని బలహీనపరచడానికి కొంత మంది రాహుల్ గాంధీని నిందించే పని పెట్టుకున్నారని ఆంటోనీ కమిటీ అభిప్రాయపడింది. కమిటీ నివేదికను గురువారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందించారు. పా్రటీ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయని నివేదికలో అభిప్రాయపడ్డారు.
సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆంటోనీ అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులు ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్సి కుంటియా, అవినాష్ పాండే గురువారంనాడు సోనియా గాంధీని కలిసి నివేదికను అందించారు.
అత్యంత భారీగా ఉన్న నివేదిక సంక్షిప్త పాఠాన్ని కూడా సోనియాకు అందించారు. రాష్ట్రాలను విడివిడిగా తీసుకుని ఆయా రాష్ట్రాల నాయకులతో మాట్లాడి నివేదికను రూపొందించారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications